Natyam ad

శ్రీ అయ్యప్ప స్వామికి ఇరుముడి చెల్లించుకోవడానికి బయల్దేరిన రాష్ట్ర మంత్రి  డాక్టర్  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,

సదుంముచ్చట్లు:

బుధవారం ఇరుముడి కట్టుకొని శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామి వారికి ఇరుముడి చెల్లించుకోవడానికి బయల్దేరిన రాష్ట్ర విద్యుత్,ఆటవీ, పర్యావరణం,భూగర్భ గనుల శాఖ మంత్రి  డాక్టర్  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , మంత్రి తో పాటు రాజంపేట పార్లమెంటు సభ్యులు   పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి చిత్తూరు పార్లమెంటు సభ్యులు   ఎన్. రెడ్డప్ప,శ్రీ అయ్యప్ప స్వామి భక్తులు.

Post Midle

     

Tags: State Minister Dr. Peddireddy Ramachandra Reddy, who left to pay Irumudi to Sri Ayyappa Swamy,

Post Midle