జస్టిస్ అబ్దుల్ నజీర్ కి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ రాజ్భవన్లో ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా బాధ్యతలను స్వీకరించిన జస్టిస్ అబ్దుల్ నజీర్ కి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న రాష్ట్ర విద్యుత్,అటవీ, పర్యావరణం,భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: State Minister Peddireddy Ramachandra Reddy giving flowers to Justice Abdul Nazeer.
