శ్రీ కనికలమ్మ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు సమీపం లోని దొడ్డిపల్లి వద్ద కొలువైన శ్రీ కనికలమ్మ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .
Tags: State Minister Peddireddy Ramachandra Reddy visited Sri Kanikalamma and conducted special pooja.