శ్రీ లలితాపీఠం అమ్మవారిని దర్శించుకు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి స్వర్ణలత దంపతులు.
తిరుపతి ముచ్చట్లు:
శరన్నవరాత్రులు సందర్భంగా ఆదివారం నాడు తిరుపతి జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీ లలితాపీఠం లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణలత దంపతులు.

Tags: State Minister Peddireddy Swarnalatha couple to visit Sri Lalitha Peetha Ammavari.
