Natyam ad

పుంగనూరులో సైనిక్‌ స్కూల్‌కు విద్యార్థి ఎంపిక

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని ఏటవాకిలి ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న టి.సాయిధరణి సైనిక్‌ స్కూల్‌కు ఎంపికైంది. ఆదివారం కిషోర్‌రెడ్డి మాట్లాడుతూ బాలిక 171 మార్కులతో ఉత్తీర్ణత సాధించిందన్నారు. ఉపాధ్యాయులు పార్వతమ్మ, కిషోర్‌రెడ్డి, దీపా, వినాయక్‌, తనుజ కలసి విద్యార్థినినీ అభినందించారు.

 

Post Midle

Tags:Student selection for Sainik School in Punganur

Post Midle