Natyam ad

శ్రీవారికి కానుకగా స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారం

తిరుపతి ముచ్చట్లు:

చెన్నైకి చెందిన  సరోజ సూర్యనారాయణన్(85) అనే భక్తురాలు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి గురువారం సాయంత్రం స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారం కానుకగా అందించారు.   ఆలయంలో టిటిడి ఈవో  ఎవి.ధర్మారెడ్డికి ఈ ఆభరణాలను అందజేశారు. వజ్రాలు పొదిగిన ఈ స్వర్ణ యజ్ఞోపవీతం, కాసులహారం బరువు దాదాపు 4.150 కిలోలు కాగా, వీటి విలువ సుమారు రూ.2.45 కోట్లు.

 

Post Midle

Tags: Swarna Yajnopaveetham and Kasula Haram as a gift to Srivari

Post Midle