పుంగనూరులో మత్తులో వాహనాలను నడిపిన వారికి రూ.10 వేలు జరిమాన
పుంగనూరు ముచ్చట్లు:
మధ్యం మత్తులో ద్విచక్రవాహనాలను నడిపిన ఇద్దరు వ్యక్తులకు కోర్టు రూ.10 వేలు జరిమాన విధించిందని ఎస్ఐ మోహన్కుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు. పట్టణంలోని కొత్తపేటకు చెందిన మనగాని మోహన్కృష్ణ, మండలంలోని…