తిరుమలలో80,001 వేల మందికి శ్రీవారి దర్శనం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వరకు 80,001 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 32,967 వేల మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ. 4.07 కోట్లు…