పుంగనూరులో ఇంటర్మీడియట్ పరీక్షలకు 16 మంది గైర్హాజరు
పుంగనూరు ముచ్చట్లు:
ఇంటర్మీడియట్ ద్వీతీయ సంవత్సరం పరీక్షలకు 16 మంది విద్యార్థులు గైర్హజరైయ్యారు. శనివారం పట్టణంలో మూడు సెంటర్లలో పరీక్షలను పర్యవేక్షణాధికారులు రెడ్డెప్ప, కమలాకర్, విజయకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో మూడు…