విస్తరించనున్న 5జీ సేవలు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
భారతదేశంలో 5జీ సేవలు విస్తరించనున్నాయి. త్వరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో 5జీ స్పెక్ట్రం వేలానికి టెలికాం శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…