వడదెబ్బకు తాళలేక పోలీసు కానిస్టేబుల్ మృతి
మంచిర్యాల ముచ్చట్లు:
మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. వడదెబ్బకు తాళలేక పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రామకృష్ణాపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. మూతే సంతోష్(42) అనే వ్యక్తి…