వాహనం ఢీకొని మహిళ మృతి
గుంటూరు ముచ్చట్లు:
యడ్లపాడు మండలం తిమ్మాపురం జాతీయ రహదారిపై మంగళవారం వాహనం ఢీకొని మహిళ మృతి చెందింది. తిమ్మాపురం హైవే జంక్షన్ సమీపంలో ఉన్న చర్చి ఎదురుగా రోడ్డు దాటుతున్న కాలనీకి చెందిన మరియమ్మను చిలకలూరిపేట వైపు వెళ్లే గుర్తుతెలియని…