ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
42 అంశాలకు అమోదం
తాడేపల్లి ముచ్చట్లు:
శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. 42 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.…