ఏనుగు దాడిలో మరొకరు మృతి
పార్వతీపురం ముచ్చట్లు:
మన్యం జిల్లా కొమరాడ మండలం కల్లికోట గ్రామంలో విషాదం జరిగింది. ఏనుగుల దాడిలో మరోకరు మృతి చెందారు. గుంపులో నుంచి విడిపోయిన ఒక ఏనుగు కల్లికోట గ్రామ సమీపంలో దాసరి గోవింద అనే వ్యక్తి పై దాడి చేసింది. ఏనుగు దాడిలో…