వృత్తి నైపుణ్యం కనబరిచిన 15 మంది భద్రతా సిబ్బందికి అవార్డులు
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఉత్తమ సేవలు అందించి వృత్తి నైపుణ్యం కనబరిచిన 15 మంది నిఘా మరియు భద్రతా సిబ్బందికి టిటిడి సివిఎస్వో గోపినాథ్జెట్టి బుధవారం మెరిటోరియస్ అవార్డులు…