పుంగనూరు హర్గర్ తిరంగాలో భాగస్వామ్యులుకండి
పుంగనూరు ముచ్చట్లు:
భారతప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన హర్గర్ తిరంగాలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై , దేశభక్తిని చాటుకోవాలని ఆజాదీకా అమృత్ మహ్గత్సవ్ క న్వీనర్ అయూబ్ఖాన్ కోరారు. సోమవారం పట్టణ ప్రముఖులు విద్యార్థులతో కలసి జాతీయ…