పుంగనూరులో 25న సబ్స్టేషన్కు భూమి పూజ
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని ఎంసి.పల్లె వద్ద 32 కెవి సబ్స్టేషన్కు బుధవారం ఉదయం భూమి పూజ చేయనున్నట్లు ట్రాన్స్కో ఏడి రవికుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ…