రెండు బోట్లు అగ్నికి ఆహూతి
కాకినాడ ముచ్చట్లు:
కాకినాడ జగన్నాధపురం ఏటి మొగ అపార్ట్మెంట్ల దగ్గర అర్ధరాత్రి సమయంలో రెండు బోట్లు అగ్నికి దగ్ధమయ్యాయి. న్యూ పోర్ట్ కాలువ వద్ద మధ్యలో రెండు బోట్లులో మంటలు చెలరేకడంతో అగ్నిమాపక సిబ్బంది వాళ్లు మంటలను అదుపు చేయు ప్రయత్నంలో…