బోయకొండ హుండీ రాబడి రూ:37.99 ల క్షలు
చౌడేపల్లె ముచ్చట్లు:
పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో సోమవారం నిర్వహించిన హుండీ కానుకలు లెక్కింపు ద్వారా రూ:37.99 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్నారాయణ తెలిపారు. హుండీలో భక్తుల సమర్పించిన కానుకలను…