భక్తులతో కిటకిటలాడిన బోయకొండ
చౌడేపల్లె ముచ్చట్లు:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్త్రలనుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని అత్యంత సుంధరంగా…