బస్సు, కారు ఢీ…నలుగురు దుర్మరణం
సంగారెడ్డి ముచ్చట్లు:
సంగారెడ్డి జిల్లా అందొలు మండలం కన్సాన్ పల్లి వద్ద నాందేడ్ - అకొలా జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసి బస్సు, కారు ఢీ కొనడంత కారులో ప్రయాణినిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. పొగమంచు…