అమ్మవారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
తిరుచానూరు ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి శనివారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయం వద్ద డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం…