పుంగనూరులో ఇంటింటికి శుద్దజలం – ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిదున్రెడ్డి
- రూ.2370 కోట్లతో వాటర్గ్రిడ్ పనులు
- నేతిగుట్లపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్లతో
-వందేళ్లు నీటి సమస్య ఉండదు
పుంగనూరు ముచ్చట్లు:
రూ.2370 కోట్లతో చేపట్టనున్న వాటర్ గ్రిడ్ పనులతో ఇంటింటికి కొళాయిల ద్వారా శుద్దజలం అందిస్తామని…