ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి – టీటీడీ ఈవో
తిరుపతి ముచ్చట్లు:
ఏ సంస్థ అభివృద్ధి చెందాలన్నా, నాణ్యతలో రాజీపడకుండా లక్ష్యాలను సాధించడానికి ఆర్థిక క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, గత మూడేళ్లలో ఎస్వీబీసీ ఈ ఘనత సాధించిందని టీటీడీ ఈవో, ఎస్వీ బీసీ ఎం డి ఎవి ధర్మారెడ్డి…