సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి
రామసముద్రం ముచ్చట్లు:
సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కెసిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో ఎమ్మెల్యే నవాజ్…