భారత్ లో కరోనా విలయతాండవం ఒక్క రోజే 3,33,533 లక్షల కేసులు నమోదు
ఢిల్లీ ముచ్చట్లు:
మన దేశం లో కరోనా మహమ్మారి విలయ తాండవమే చేస్తుంది. మొన్నటి వరకు కంట్రోల్ లో ఉన్న ఈ మహమ్మారి కరోనా ఇప్పుడు.. లక్షల్లో కేసులు నమోదు అవుతూ.. బుసలు కొడుతోంది.
ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్…