పుంగనూరులో సీఎం చిత్రపటానికి దళిత నేతలు పాలాభిషేకం
పుంగనూరు ముచ్చట్లు:
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి , రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్రపటాలకు దళిత నేతలు పాలాభిషేకం చేశారు. బుధవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్లో దళిత నాయకులు రాజు, శంకరప్ప, కృష్ణప్ప…