పుంగనూరులో దళిత నేతల నిరసన
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో దళిత నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. మాలమహానాడు అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ మంగళం గ్రామంలో దళిత యువకుడు శ్రీనాథ్ మృతికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్…