భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
రామచంద్రపురం ముచ్చట్లు:
దక్షిణ కాశీ, పంచారామ క్షేత్రంగా పేరుగాంచిన దాక్షారామ శ్రీ మణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులతో పోటెత్తింది.
ఈ ఏడాది మహాశివరాత్రి నాడు శని త్రయోదశి మహాశివరాత్రి కలిసి…