పుంగనూరులో యోగా ద్వారా రుగ్మతులు దూరం
పుంగనూరు ముచ్చట్లు:
యోగా ద్వారా శారీరక, మానసిక రుగ్మతులను దూరం చేసుకోవచ్చునని డాక్టర్ గౌతమి తెలిపారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో సిబ్బంది యోగా శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.…