పుంగనూరులో పాడి రైతులకు కట్టర్లు పంపిణీ -ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
పాడి రైతులకు గడ్డి కత్తరించుకునే కట్టర్లను 29 మందికి పంపిణీ చేస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి తెలిపారు. శనివారం పశు సంవర్థకశాఖ ఏడి మనోహర్తో కలసి ఆయన కట్టర్లను, మోటార్లను పంపిణీ చేశారు. ఎంపీపీ…