పుంగనూరులో రంజాన్ తోఫా పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణ మాజీ సర్పంచ్, దివగంత అబ్ధుల్రహీమ్సాహెబ్ స్మారకార్థం ఆయన కుమారుడు బిఏఆర్.మహమ్మదాలి 1500 మందికి రంజాన్తోఫా పంపిణీ చేశారు. గురువారం ఎన్ఎస్.పేట, ఎంబిటిరోడ్డు, కుమ్మరవీధి, కొత్తపేట ప్రాంతాల్లో సుమారు…