సచివాలయాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
అనంతపురం ముచ్చట్లు:
సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా తమ విధులు నిర్వహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. జిల్లాలో పలు గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…