ఆగస్టు 18న వాచీల ఈ-వేలం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఆగస్టు 18న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో సీకో, హెచ్ఎంటి, టైటాన్, సోని, …