ప్రకాశం జిల్లాలో భూకంపం
ప్రకాశం ముచ్చట్లు:
ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఒక్కసారిగా భూమి కంపించింది. జిల్లాలోని పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం గ్రామంలో సుమారు ఐదు సెకన్లపాటు భూమి కంపించింది.పలు ఇళ్లకు నెర్రెలుబారాయి. ఇంట్లోని వంటసామాన్లు…