చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి భూప్రకంపనలు నమోదయ్యాయి. పది సెకన్ల పాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన ఇళ్ల నుంచి బయటకు వచ్చి జనం పరుగులు తీసారు. ముఖ్యంగా పలమనేరు, గంటఊరు, గంగవరం, కీలపట్ల,…