భూ సర్వేను అడ్డుకున్న రైతులు
కరీంనగర్ ముచ్చట్లు:
గంగాధర మండలం, రంగారావుపల్లెలో భూ సర్వేను రైతులు అడ్డుకున్నారు. కాళేశ్వరం మూడో టీఎంసీ కోసం తమ భూముల్ని ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. భూ సర్వే చేసేందుకు వచ్చిన
అధికారులు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. వారితో…