మత్స్యకారులు సమన్వయంతో వేట సాగించాలి
-రాష్ట్ర మత్సశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ జిల్లా మత్స్యకారులు సమన్వ యంతో చేపల వేట సాగించుకోవాలని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మత్స్యకారులకు విజ్ఞప్తి చేశారు.విశాఖ కలెక్టర్…