పుంగనూరులో 8న గడప గడపకు ప్రారంభం -ఎంపీపీ భాస్కర్రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని సింగిరిగుంట గ్రామం నుంచి గడప గడపకు కార్యక్రమాన్ని ఈనెల 8న ప్రారంభిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి తెలిపారు. శనివారం ఎంపీడీవో లక్ష్మీపతి, అధికారులతో కలసి ఎంపీపీ సమీక్ష నిర్వహించారు. 8న…