సర్కారీ స్కూళ్లలో భారీగా అడ్మిషన్లు
విజయవాడ ముచ్చట్లు:
విద్యా రంగంలో వైయస్.జగన్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయి.2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా అమ్మఒడి పరిధిలోకి 5,48,329 మంది తల్లులు వచ్చారు. పథకం స్థిరంగా, సమగ్రంగా…