శాంతికి నిలయాలు గురుద్వారాలు
-జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని ముచ్చట్లు:
సిక్కుల పవిత్ర స్థలాలైన గురుద్వారాలు శాంతికి నిలయాలని పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. బుధవారం నాందేడ్ లోని తాఖత్ సచ్ కండ్ గురుద్వారాను ఆయన స్థానిక…