కరీంనగరంలో.. ఇసుక మాఫియా
కరీంనగర్ ముచ్చట్లు:
ఇసుక మాఫియాతో రూలింగ్పార్టీ లీడర్లు మిలాఖత్ అయి మానేరులో మట్టి రోడ్లు వేస్తున్నారు. పంచాయతీ నిధులతో రోడ్లు వేసి మరీ ఇసుక రవాణాకు శాయశక్తులా సహకరిస్తున్నారు. విషయాన్ని కప్పిపుచ్చేందుకు రోడ్లకు టోల్గేట్లు పెట్టి…