రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్రెడ్డి తిరిగి సీఎం కావాలి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిని రెండవ సారి సీఎంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని మోదుగులపల్లెలో…