జగనన్న హరిత నగరాలు-ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రెడ్డి
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల పట్టణంలో మంగళవారం నాడు క్రాంతి నగర్ లో కోటి రూపాయలతో జగనన్న హరిత నగరాలు కార్యక్రమంలో భాగంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్…