బంట్రోతులను మించిపోతున్న అధికారులు-కొల్లు రవీంద్ర
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్ర అధికారులు బంట్రోతులను మించిపోతున్నారు. కోర్టులు చివాట్లు పెడుతున్న సిగ్గువిడిచి జగన్ కు ఊడిగం చేస్తున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర విమర్శించారు. సాక్షాత్తు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఒక మర్డర్ కేసు లో సీబీఐ…