పైడితల్లి అమ్మవారి ప్రతిష్టను పెంచేందుకు కలిసి పనిచేద్దాం
విజయనగరం ముచ్చట్లు:
పైడితల్లి అమ్మవారి ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు కలిసి పని చేయాలని ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాంధ్ర ప్రజల…