మానసిక విజ్ఞానానికి గ్రంధాలయం
పుంగనూరు ముచ్చట్లు:
మానసిక విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు గ్రంధాలయాలు ఎంతో ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా తెలిపారు. సోమవారం గ్రంధాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డితో కలసి…