గజరాజుల దాడిలో వరి పంట నష్టం
పలమనేరు ముచ్చట్లు:
పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం కడతట్లపల్లి గ్రామ సమీపంలో ఉన్న బోడెనేగట్టు వద్ద సమీలా,రాజేష్ పంట పొలాల్లో గురువారం వేకువజామున 15 ఏనుగులు సంచరించి ఐదు టెంకాయి చెట్లు, ఒక ఎకరా వరి పంట తొక్కిసలాటలో పూర్తిగా…