పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు అల్ప పీడన ద్రోణి,
విశాఖ ముచ్చట్లు:
ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకూ మరో ద్రోణి.వీటి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు.దీంతో తెలుగు రాష్ట్రాల కు భారీ వర్ష సూచన.నేడు ఏలూరు, కృష్టా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు,…