సంపూర్ణ లాక్ డౌన్ దిశగా మహారాష్ట్ర
ముంబై ముచ్చట్లు:
దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రెండేళ్లుగా వ్యాప్తి చెందుతున్న కరోనా.. తగ్గుముఖం పట్టినట్లే పట్టి థర్డ్వేవ్ రూపంలో దేశంపై పంజా విసురుతోంది. గతంలో కరోనా…